← Back to headlines

విద్యుత్ షాక్ తగిలి వ్యక్తికి గాయాలు

2026-05-08 13:36 • original

నవతెలంగాణ-జన్నారం: జన్నారం మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన కంది శంకరయ్య క‌రెంటు షాక్‌ కొట్టింది. తన ఇంటి సమీపంలో కంచెను సదురుతుండగా కరెంట్ ట్రాన్స్ ఫార్మ‌ర్ వైర్ త‌గిలింది. దీంతో బాధితునికి చేయి, ఛాతి భాగంలో తీవ్ర గాయాలైయ్యాయి. చికిత్స్ బాధితుని స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

The post విద్యుత్ షాక్ తగిలి వ్యక్తికి గాయాలు appeared first on Navatelangana.